Andhra News: కోర్టు బెయిల్ ఇస్తేనే జగన్ సీఎంగా ఉన్నారు: నక్కా ఆనంద్బాబు
అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
అమరావతి: అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నించారని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు విమర్శించారు. ఇది న్యాయవ్యవస్థ, రాజ్యాంగాన్ని అవమానించడమే అని చెప్పారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆనంద్బాబు మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పులను జగన్ అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమన్నారు. ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని చెప్పారు. తప్పులు ఎత్తి చూపితే కోర్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?అని నిలదీశారు. కోర్టు బెయిల్ ఇస్తేనే ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారని ఆనంద్బాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్