TS News: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నెపంతో రైతులకు అన్యాయం: ఉత్తమ్
వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూ.లక్షల కోట్ల బడ్జెట్లు ఎందుకు అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ ప్రశ్నించారు.
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూ.లక్షల కోట్ల బడ్జెట్లు ఎందుకు అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దాని మీద ఒకటి నెపం వేసుకొని రైతులను అన్యాయం చేస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు. పార్లమెంట్లో తెరాస ఎంపీలు భాజపా ప్రతిపాదనలకు అనుకూలంగా చాలా సార్లు ఓట్లు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీ పంటలో ఆంక్షలు పెట్టొద్దని, ఖరీప్ పండించే వరి పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య