టైటిల్పై భారత అమ్మాయిల గురి
మరి కొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్లాలనుకుంటున్న భారత్.. ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్పై గురిపెట్టింది.
దక్షిణాఫ్రికాతో ఫైనల్ నేడు
ఈస్ట్ లండన్: మరి కొన్ని రోజుల్లో మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వెళ్లాలనుకుంటున్న భారత్.. ముక్కోణపు టీ20 సిరీస్ టైటిల్పై గురిపెట్టింది. గురువారం జరిగే ఫైనల్లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో 1-4తో ఘోర పరాజయం చవిచూసిన భారత్.. ముక్కోణపు సిరీస్లో మూడు విజయాలతో గొప్పగా పుంజుకుంది. ఈ నెల 10న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్కు ముందు ముక్కోణపు సిరీస్ను ఘనంగా ముగించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఆ జట్టుతో రెండో మ్యాచ్ వర్షార్పణమైంది. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల్లోనూ భారత్ గెలుపొందింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్