సస్పెండైన సభ్యులు బెదిరిస్తున్నారు..

సస్పెన్షన్‌కు గురైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘం నుంచి గతంలో

Published : 28 Jan 2022 02:43 IST

బేగంపేట, న్యూస్‌టుడే: సస్పెన్షన్‌కు గురైన కొందరు సభ్యులు తనను బెదిరిస్తున్నారంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘం నుంచి గతంలో సస్పెండైన జాన్‌ మనోజ్‌, విజయానంద్‌,  నరేష్‌శర్మ జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చి అక్కడి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని, తనను సైతం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని