ప్రగతి భవన్‌ ముట్టడికిఉపాధ్యాయుల యత్నం

బదిలీలకు సంబంధించి జారీ చేసిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు శనివారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. వచ్చిన వారిని

Published : 17 Jan 2022 04:27 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: బదిలీలకు సంబంధించి జారీ చేసిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు శనివారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని ఠాణాలకు తరలించారు. కొంతసేపటి తర్వాత సొంత పూచీకత్తుపై వారిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉపాధ్యాయ కుటుంబాలను వేరు చేసేదిగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని