ప్రగతి భవన్ ముట్టడికిఉపాధ్యాయుల యత్నం
బదిలీలకు సంబంధించి జారీ చేసిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు శనివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వచ్చిన వారిని
సోమాజిగూడ, న్యూస్టుడే: బదిలీలకు సంబంధించి జారీ చేసిన 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు శనివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని ఠాణాలకు తరలించారు. కొంతసేపటి తర్వాత సొంత పూచీకత్తుపై వారిని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఉపాధ్యాయ కుటుంబాలను వేరు చేసేదిగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?