‘అమలు నిలిపేయండి’
ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో అమలు నిలిపివేసి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం అన్వేషించాలని గవర్నర్ తమిళిసైకి తెదేపా రాష్ట్రశాఖ విన్నవించింది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలోని
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో అమలు నిలిపివేసి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం అన్వేషించాలని గవర్నర్ తమిళిసైకి తెదేపా రాష్ట్రశాఖ విన్నవించింది. పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలోని నేతల బృందం మంగళవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు, రావుల శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.