జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ పదవీ కాలం పొడిగింపు
తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ (కార్పొరేషన్) సంచాలకుడు, ఛైర్మన్ వి.ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2017 మార్చిలో ఆయన ఈ సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏడాదికోసారి ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ (కార్పొరేషన్) సంచాలకుడు, ఛైర్మన్ వి.ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2017 మార్చిలో ఆయన ఈ సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏడాదికోసారి ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించింది. తాజాగా మాత్రం తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు