జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ పదవీ కాలం పొడిగింపు

తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ (కార్పొరేషన్‌) సంచాలకుడు, ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2017 మార్చిలో ఆయన ఈ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏడాదికోసారి ప్రభుత్వం

Published : 05 Apr 2022 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ (కార్పొరేషన్‌) సంచాలకుడు, ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2017 మార్చిలో ఆయన ఈ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏడాదికోసారి ప్రభుత్వం పదవీ కాలాన్ని పొడిగించింది. తాజాగా మాత్రం తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు