Telangana news: వరి సేకరణే ప్రధాన అజెండా..!

ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది.

Published : 12 Apr 2022 10:15 IST

ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం ప్రకటించనుంది. ఈ అంశమే ప్రధాన ఎజెండాగా మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది.

Tags :

మరిన్ని