Revanth Reddy: తెరాసతో తెగదెంపులకే కేసీఆర్తో పీకే భేటీ: రేవంత్రెడ్డి
సీఎం కేసీఆర్తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ సారథి ప్రశాంత్ కిశోర్(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ను కలిశారని చెప్పారు.
Published : 25 Apr 2022 15:58 IST
Tags :