RK Roja: రుయా ఘటన.. బాధ్యుల్ని వదలిపెట్టం: మంత్రి రోజా

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రోజా తెలిపారు. ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ వేశామని చెప్పారు. కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ని ఆదేశించామన్నారు. మంగళవారం పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రుయా ఆస్పత్రి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Published : 26 Apr 2022 22:36 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రోజా తెలిపారు. ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ వేశామని చెప్పారు. కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ని ఆదేశించామన్నారు. మంగళవారం పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రుయా ఆస్పత్రి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని