Vasireddy Padma: చంద్రబాబు నాయుడు, బోండా ఉమలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: వాసిరెడ్డి పద్మ

విజయవాడ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. కమిషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

Published : 27 Apr 2022 17:42 IST

విజయవాడ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. కమిషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

Tags :

మరిన్ని