Vasireddy Padma: చంద్రబాబు నాయుడు, బోండా ఉమలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: వాసిరెడ్డి పద్మ
విజయవాడ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. కమిషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
Published : 27 Apr 2022 17:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం