AP News: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే ముఖ్యమన్న హైకోర్టు

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.

Published : 26 Apr 2024 09:23 IST

విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురధృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసింది. అదానీ గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల సమ్మె పరిష్కారానికి ఉన్నతాధికారులు చొరవ చూపించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది.

Tags :

మరిన్ని