Hyderabad: వారెవ్వా చిన్నారులు..30సెకెన్లలో దిమ్మదిరిగే మెసేజ్‌ ఇచ్చారుగా..!

సికింద్రాబాద్..న్యూ బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా బ్రిగేడ్‌ కమాండెంట్‌ రఘు సుబ్రమణియన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Published : 28 Apr 2022 20:48 IST

సికింద్రాబాద్..న్యూ బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయ బోయినపల్లిలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా బ్రిగేడ్‌ కమాండెంట్‌ రఘు సుబ్రమణియన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Tags :

మరిన్ని