Telangana news: మూడు నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ శంకుస్థాపన: గడ్కరీ

రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి మూడు నెలల్లో వస్తానని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్లేనని అన్నారు. స్పష్టం రింగ్ రోడ్డు కోసం భూమి సేకరణ త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.  నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్క్‌లు నిర్మించాలని కోరారు.

Published : 29 Apr 2022 14:23 IST

రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి మూడు నెలల్లో వస్తానని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్లేనని అన్నారు. స్పష్టం రింగ్ రోడ్డు కోసం భూమి సేకరణ త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.  నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్క్‌లు నిర్మించాలని కోరారు.

Tags :

మరిన్ని