Telangana news: విద్యార్థులా.. వీధి రౌడీలా..: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్నారు..!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాల బయట రోడ్డుపై సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. జన్మదిన వేడుకల్లో సీనియర్స్‌, జూనియర్స్‌కు జరిగిన అభిప్రాయ భేదాల కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలు, బీరుసీసాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.

Published : 01 May 2022 17:13 IST

Telangana news: విద్యార్థులా.. వీధి రౌడీలా..: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్నారు..!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాల బయట రోడ్డుపై సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. జన్మదిన వేడుకల్లో సీనియర్స్‌, జూనియర్స్‌కు జరిగిన అభిప్రాయ భేదాల కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలు, బీరుసీసాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.

Tags :

మరిన్ని