Telangana news: విద్యార్థులా.. వీధి రౌడీలా..: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్నారు..!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల బయట రోడ్డుపై సీనియర్, జూనియర్ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. జన్మదిన వేడుకల్లో సీనియర్స్, జూనియర్స్కు జరిగిన అభిప్రాయ భేదాల కారణంగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలు, బీరుసీసాలతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
Published : 01 May 2022 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు