Debate: మహిళలపై అఘాయిత్యాలకు అంతం లేదా?
రేపల్లె రైల్వేస్టేషన్లో గర్భిణిపై జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్ఠించింది. అర్ధరాత్రి బరితెగించిన కామాంధులు నిస్సహాయ మహిళపై దారుణానికి తెగబడ్డారు. మొన్నటికి మొన్న ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన దారుణం నుంచి ఇంకా తేరుకోకముందే... ఈ అమానుషం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు కారణం ఏంటి? అసలు జరుగుతున్న ఘోరాలుకు బాధ్యులు ఎవరు?
Published : 02 May 2022 19:57 IST
Tags :