Debate: మహిళలపై అఘాయిత్యాలకు అంతం లేదా?
రేపల్లె రైల్వేస్టేషన్లో గర్భిణిపై జరిగిన అత్యాచార ఘటన కలకలం సృష్ఠించింది. అర్ధరాత్రి బరితెగించిన కామాంధులు నిస్సహాయ మహిళపై దారుణానికి తెగబడ్డారు. మొన్నటికి మొన్న ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన దారుణం నుంచి ఇంకా తేరుకోకముందే... ఈ అమానుషం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు కారణం ఏంటి? అసలు జరుగుతున్న ఘోరాలుకు బాధ్యులు ఎవరు?
Published : 02 May 2022 19:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్