Andhra News: చంద్రగిరి ఎస్సై మోసం చేశాడంటూ యువతి ఆత్మహత్య

అనంతపురం జిల్లా పామిడి మండలం జి.ఏ కొట్టాల గ్రామంలో దారుణం జరిగింది. ఎస్సై ప్రేమించి మోసగించాడంటూ ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

Published : 07 May 2022 10:52 IST

అనంతపురం జిల్లా పామిడి మండలం జి.ఏ కొట్టాల గ్రామంలో దారుణం జరిగింది. ఎస్సై ప్రేమించి మోసగించాడంటూ ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 

Tags :

మరిన్ని