Andhra Pradesh: కుట్రతోనే వివేకా హత్య!
వివేకా హత్య వెనుక భారీ కుట్రకోణం ఉందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఇప్పుడు నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ప్రమాదముందని స్పష్టం చేసింది. కుట్రదారులు తేలేవరకూ బెయిలివ్వొద్దన్న ధర్మాసనాన్ని వివేకా కుమార్తె సునీత కోరారు. రెండో ఛార్జిషీట్ దాఖలు తర్వాత జరిపిన దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలంటూ సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు.
Published : 13 May 2022 09:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం