Road Accident: లారీ, బస్సు ఢీ.. 15 మంది మృతి
పండగవేళ సొంత ప్రాంతాలకు వెళ్తున్న కూలీలను రోడ్డుప్రమాదం కబలించింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఘోర దుర్ఘటన ఉత్తర్ప్రదేశ్కు చెందిన 15 మందిని బలితీసుకుంది. లారీ-బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 40 మందికి గాయాలయ్యాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరించారు.
Published : 22 Oct 2022 13:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం