Road Accident: లారీ, బస్సు ఢీ.. 15 మంది మృతి

పండగవేళ సొంత ప్రాంతాలకు వెళ్తున్న కూలీలను రోడ్డుప్రమాదం కబలించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర దుర్ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 15 మందిని బలితీసుకుంది. లారీ-బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 40 మందికి గాయాలయ్యాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఫోన్  చేసి వివరించారు. 

Published : 22 Oct 2022 13:23 IST

పండగవేళ సొంత ప్రాంతాలకు వెళ్తున్న కూలీలను రోడ్డుప్రమాదం కబలించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర దుర్ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 15 మందిని బలితీసుకుంది. లారీ-బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 40 మందికి గాయాలయ్యాయి. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఫోన్  చేసి వివరించారు. 

Tags :

మరిన్ని