Kashmir: నెలరోజుల్లో ముగ్గురు హిందువులను కాల్చి చంపిన ముష్కరులు

  జమ్మూకశ్మీర్ లో పౌరులు, మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్ లో పౌరులపై జరుగుతున్న దాడులపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కాగా నెలరోజుల్లో ముష్కరులు ముగ్గురు హిందువులను కాల్చి చంపారు.

Published : 02 Jun 2022 18:45 IST

  జమ్మూకశ్మీర్ లో పౌరులు, మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్న వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్ లో పౌరులపై జరుగుతున్న దాడులపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కాగా నెలరోజుల్లో ముష్కరులు ముగ్గురు హిందువులను కాల్చి చంపారు.

Tags :

మరిన్ని