Andhra News: తెదేపా 40 వసంతాల పండుగకు సర్వం సిద్ధం
తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. పసుపు పండుగకు ఒంగోలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. అతి పెద్ద వేదిక సహా, ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు చేయడంలో పార్టీ శ్రేణులు తలమునకలయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. పెద్ద పండుగను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Published : 25 May 2022 12:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!