Andhra News: భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రధాని అవుతారు: నారాయణ స్వామి

సంక్షేమ పథకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతి నియోజకవర్గ స్ధాయి ప్లీనరీలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రధాని పదవిని అలంకరించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 

Published : 25 Jun 2022 15:15 IST

సంక్షేమ పథకాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతి నియోజకవర్గ స్ధాయి ప్లీనరీలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రధాని పదవిని అలంకరించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. 

Tags :

మరిన్ని