Viveka Murder Case: అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నిస్తాం!: సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)ని అరెస్టు చేసి.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ స్పష్టంచేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తుపై కీలక వివరాలను కౌంటర్లో పేర్కొంది.
Published : 03 May 2023 18:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా