TS News: తెలంగాణ ఆత్మగౌరవ పతాకం దిల్లీలో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవు: ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగానే.. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వెలుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం దిల్లీలో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిపారు. ఈ వేడుకలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి తదితరులు బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు.

Published : 27 Sep 2022 21:34 IST

కేసీఆర్ కేంద్రం వైపు చూస్తున్నారనగానే.. దిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వెలుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పతాకం దిల్లీలో ఎగిరే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. తెలంగాణ భవన్‌లో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు జరిపారు. ఈ వేడుకలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి తదితరులు బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు.

Tags :

మరిన్ని