BJP: పోలీసుల తీరుపై గవర్నర్కు భాజపా ఫిర్యాదు
ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో సీఎం పర్యటన సందర్భంగా భాజపా నాయకుడిపై డీఎస్పీ అత్యంత కర్కశంగా వ్యవహరించడంపై... గవర్నర్ నజీర్ కు భాజపా (BJP) నేతలు ఫిర్యాదు చేశారు. కావలి డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ని కోరినట్లు.. భాజపా రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Viraraju) తెలిపారు.
Published : 23 May 2023 18:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం