CM KCR: కొండగట్టులో సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం

కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో రెండు గంటలకుపైగా సమీక్ష నిర్వహించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పరిసరాలను సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

Published : 15 Feb 2023 18:13 IST

కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధికి అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొండగట్టు అభివృద్ధిపై అధికారులతో రెండు గంటలకుపైగా సమీక్ష నిర్వహించారు. కొండగట్టు పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పరిసరాలను సీఎం కేసీఆర్‌ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.

Tags :

మరిన్ని