AndhraNews: పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కడుమూరులో పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్లో విలీనం చేయటం వల్ల వాగు దాటి వెళ్లాల్సివస్తోందని వాపోతున్నారు. దీనివల్ల చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు..

Published : 07 Jul 2022 15:23 IST

నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కడుమూరులో పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. 3, 4, 5 తరగతుల్ని హైస్కూల్లో విలీనం చేయటం వల్ల వాగు దాటి వెళ్లాల్సివస్తోందని వాపోతున్నారు. దీనివల్ల చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు..

Tags :

మరిన్ని