Hyderabad: ఆన్లైన్ చెల్లింపుల పేరుతో మోసాలు..
ఎవరైనా మనీ ట్రాన్స్ ఫర్ యాప్ల ద్వారా డబ్బులు పంపి, మీ నుంచి క్యాష్ తీసుకునే లావాదేవీలు చేస్తున్నారా..? అయితే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటారా..? ఇప్పటి వరకు సైబర్ హ్యాకింగ్లు, OTP మోసాలతో పాల్పడే దొంగలు ఇక నట్టింటికీ వచ్చేస్తున్నారు. ఆన్ లైన్ చెల్లింపుల పేరుతో మన చుట్టే తిరుగుతూ మన చేతి నుంచి మనమే డబ్బులిచ్చేలా మోసాలకు పాల్పడుతున్నారు.
Published : 21 Apr 2022 17:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా