Andhra News: పోరాటయోధుల త్యాగఫలమే.. స్వాతంత్ర్య సిద్ధి!: సమర యోధులు
ఎందరో పోరాటయోధుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్ర్య సిద్ధి..! బ్రిటీష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది.ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీజీ.. ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించిన మధుర జ్ఞాపకాలను స్వాతంత్ర్య సమరయోధులు స్మరించుకుంటున్నారు.
Published : 12 Aug 2022 15:29 IST
Tags :