Telangana News: తెలంగాణ గవర్నర్, తెరాస సర్కార్ మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ గవర్నర్ , తెరాస సర్కార్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. రాజ్ భవన్‌ను ఇరికించే ప్రయత్నం చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు గవర్నర్ అనుమానం వ్యక్తంచేశారు. రాజ్ భవన్ సమయం ఇస్తే ఉమ్మడి నియామక బోర్డుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. తెరాస, భాజపా కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది.

Published : 10 Nov 2022 09:25 IST

తెలంగాణ గవర్నర్ , తెరాస సర్కార్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో.. రాజ్ భవన్‌ను ఇరికించే ప్రయత్నం చేశారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు గవర్నర్ అనుమానం వ్యక్తంచేశారు. రాజ్ భవన్ సమయం ఇస్తే ఉమ్మడి నియామక బోర్డుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. తెరాస, భాజపా కలిసి బిల్లుల ఆమోదంపై రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శించింది.

Tags :

మరిన్ని