Andhra news: ఈ నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ మహిళల ఆగ్రహం..
తాగే నీరు కలుషితమై నల్లగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు అధికారులను నిలదీశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఈ ఘటన జరిగింది. గత రెండు రోజులుగా తాగునీరు నల్లగా మారి సరఫరా అవుతోందని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చిన్న పల్లె మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సరఫరా అయిన నీటిని బాటిల్ లో తీసుకుని అధికారులకు చూపించారు. ఇలాంటి నీరు తాగి రోగాలు తెచ్చుకోవాలా అంటూ నిలదీశారు.
Published : 13 May 2022 13:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి