BRS: నేను గెలిస్తే.. కరీంనగర్‌ To హైదరాబాద్‌ రైలుమార్గం: వినోద్‌ కుమార్‌

తాను ఎంపీగా గెలిస్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం వేసేందుకు కృషి చేస్తానని భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ (Vinodkumar) హామీ ఇచ్చారు.

Published : 04 May 2024 13:07 IST

తాను ఎంపీగా గెలిస్తే కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు రైలుమార్గం వేసేందుకు కృషి చేస్తానని భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ (Vinodkumar) హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే రూ.1000 కోట్లతో స్మార్ట్‌ సిటీ పనులు కొనసాగుతున్నాయని, గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తామని వినోద్‌కుమార్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని