Odisha Train Tragedy: కవచ్‌ లేనందునే ప్రమాదం జరిగిందా..!

ఒడిశా(Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. రైళ్లలో భద్రత వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత కవచ్‌ ఈ మార్గంలో లేకపోవడమే ఘోర ప్రమాదానికి కారణంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే ఉన్నతస్థాయి బృందం ప్రమాద కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది.

Published : 03 Jun 2023 16:41 IST

ఒడిశా(Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. రైళ్లలో భద్రత వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత కవచ్‌ ఈ మార్గంలో లేకపోవడమే ఘోర ప్రమాదానికి కారణంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే ఉన్నతస్థాయి బృందం ప్రమాద కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది.

Tags :

మరిన్ని