Odisha Train Tragedy: కవచ్ లేనందునే ప్రమాదం జరిగిందా..!
ఒడిశా(Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమికంగా భావిస్తోంది. రైళ్లలో భద్రత వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత కవచ్ ఈ మార్గంలో లేకపోవడమే ఘోర ప్రమాదానికి కారణంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన రైల్వే ఉన్నతస్థాయి బృందం ప్రమాద కారణాలను వెలికితీసే పనిలో నిమగ్నమైంది.
Published : 03 Jun 2023 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం