Prakasham: విద్యుత్ స్తంభం ఎక్కి.. మతిస్థిమితం లేని వ్యక్తి సర్కస్ ఫీట్లు

ప్రకాశం జిల్లా కంభంలోని కందులాపురం సెంటర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి స్థానికులను హడలెత్తించాడు. విద్యుత్ స్తంభాన్ని ఎక్కి వైర్లపై సర్కస్ ఫీట్లు చేశాడు. అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరా నిలిపివేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సుమారు గంటన్నర పాటు శ్రమించి సదరు వ్యక్తిని కిందకు దింపారు.

Updated : 19 Oct 2022 18:06 IST

ప్రకాశం జిల్లా కంభంలోని కందులాపురం సెంటర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి స్థానికులను హడలెత్తించాడు. విద్యుత్ స్తంభాన్ని ఎక్కి వైర్లపై సర్కస్ ఫీట్లు చేశాడు. అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరా నిలిపివేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో సుమారు గంటన్నర పాటు శ్రమించి సదరు వ్యక్తిని కిందకు దింపారు.

Tags :

మరిన్ని