Dharmana: మా పాలనలో నయా పైసా అవినీతి చూపగలరా..?: ధర్మాన
విశాఖలో రాజధాని పెడితే తెదేపాకు వచ్చిన ఇబ్బందేంటని మంత్రి ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రకు వచ్చి ఉంటే.. తెదేపాకు ఇక్కడ ఏ ఒక్కరూ ఓటేసేవారు కాదన్నారు. వైఎస్ఆర్, సీఎం జగన్ వల్లే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు - భూరక్ష’ పథకం రెండోదశ ప్రారంభోత్సవంలో ధర్మాన మాట్లాడారు.
Published : 23 Nov 2022 15:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!