Dharmana: మా పాలనలో నయా పైసా అవినీతి చూపగలరా..?: ధర్మాన

విశాఖలో రాజధాని పెడితే తెదేపాకు వచ్చిన ఇబ్బందేంటని మంత్రి ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రకు వచ్చి ఉంటే.. తెదేపాకు ఇక్కడ ఏ ఒక్కరూ ఓటేసేవారు కాదన్నారు. వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌ వల్లే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు - భూరక్ష’ పథకం రెండోదశ ప్రారంభోత్సవంలో ధర్మాన మాట్లాడారు. 

Published : 23 Nov 2022 15:47 IST

విశాఖలో రాజధాని పెడితే తెదేపాకు వచ్చిన ఇబ్బందేంటని మంత్రి ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రకు వచ్చి ఉంటే.. తెదేపాకు ఇక్కడ ఏ ఒక్కరూ ఓటేసేవారు కాదన్నారు. వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌ వల్లే శ్రీకాకుళం జిల్లా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘జగనన్న భూహక్కు - భూరక్ష’ పథకం రెండోదశ ప్రారంభోత్సవంలో ధర్మాన మాట్లాడారు. 

Tags :

మరిన్ని