TSRTC: టీఎస్‌ఆర్టీసీలో కొత్తగా 16 ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులు.. ప్రత్యేకతలివే!

అత్యాధునికమైన 16 ఏసీ స్లీపర్ బస్సుల(Sleeper Buses)ను టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను ఇవాళ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar), ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్(Sajjanar) ఎల్బీనగర్‌లో ప్రారంభిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ స్లీపర్ బస్సుల ఛార్జీలు ఏమేరకు వసూలు చేయనున్నారు? స్లీపర్ బస్సుల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?ఆ వివరాలను తెలుసుకుందాం.

Updated : 27 Mar 2023 10:21 IST

అత్యాధునికమైన 16 ఏసీ స్లీపర్ బస్సుల(Sleeper Buses)ను టీఎస్‌ఆర్టీసీ(TSRTC) కొనుగోలు చేసింది. అందులో 9 బస్సులను ఇవాళ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar), ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్(Sajjanar) ఎల్బీనగర్‌లో ప్రారంభిస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఆ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ స్లీపర్ బస్సుల ఛార్జీలు ఏమేరకు వసూలు చేయనున్నారు? స్లీపర్ బస్సుల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి?ఆ వివరాలను తెలుసుకుందాం.

Tags :

మరిన్ని