YS Avinash Reddy: ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న హైకోర్టు వాదనలు ముగించింది. 

Updated : 31 May 2023 20:37 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న హైకోర్టు వాదనలు ముగించింది. 

Tags :

మరిన్ని