Yuvagalam: పెనుగొండలో నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. 53వ రోజు

తెలుగుదేశం పార్టీ(TDP)జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam)పాదయాత్ర 53వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. భారీగా యువత, పార్టీ శ్రేణులు లోకేశ్‌ వెంట నడుస్తున్నారు.

Published : 28 Mar 2023 12:19 IST

తెలుగుదేశం పార్టీ(TDP)జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన యువగళం(Yuvagalam)పాదయాత్ర 53వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్‌ తన యాత్రను కొనసాగిస్తున్నారు. భారీగా యువత, పార్టీ శ్రేణులు లోకేశ్‌ వెంట నడుస్తున్నారు.

Tags :

మరిన్ని