Yadadri: యాదాద్రిలో జాతీయ నేతలు.. కేసీఆర్తో కలిసి పూజలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా జాతీయ నేతలు దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్తో పాటు కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, అఖిలేశ్ యాదవ్, ఇతర నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు ప్రగతిభవన్లో ఏర్పాటు చేసిన విందులో వారు పాల్గొన్నారు.
Updated : 18 Jan 2023 15:56 IST
Tags :