Singapore: సింగపూర్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

తెలుగు సమాజాన్ని ప్రజాస్వామిక విప్లవం వైపు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ కొనియాడారు. సింగపూర్‌లో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ఏపీ నుంచి పయ్యావుల కేశవ్‌తోపాటు పలువురు తెదేపా నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం సింగపూర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు 100 దేశాల్లో జరుగుతున్నాయని కేశవ్ తెలిపారు.

Published : 18 Jun 2023 19:39 IST

తెలుగు సమాజాన్ని ప్రజాస్వామిక విప్లవం వైపు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ కొనియాడారు. సింగపూర్‌లో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ఏపీ నుంచి పయ్యావుల కేశవ్‌తోపాటు పలువురు తెదేపా నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం సింగపూర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు 100 దేశాల్లో జరుగుతున్నాయని కేశవ్ తెలిపారు.

Tags :