Singapore: సింగపూర్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
తెలుగు సమాజాన్ని ప్రజాస్వామిక విప్లవం వైపు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ కొనియాడారు. సింగపూర్లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఏపీ నుంచి పయ్యావుల కేశవ్తోపాటు పలువురు తెదేపా నేతలు హాజరయ్యారు. తెలుగుదేశం సింగపూర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు 100 దేశాల్లో జరుగుతున్నాయని కేశవ్ తెలిపారు.
Published : 18 Jun 2023 19:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM