Ponguleti: ఖమ్మం కాంగ్రెస్ సభకు రానివ్వకుండా కార్యకర్తలను భారాస భయపెడుతోంది: పొంగులేటి
ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్ (Congress) నిర్వహించబోయే ‘జన గర్జన’ సభను విఫలం చేసేందుకు భారాస కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభకు రాకుండా కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే తమ మద్దతుదారులకు సంబంధించిన 1700కుపైగా వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్టు తెలిపారు.
Updated : 02 Jul 2023 11:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ