Ponguleti: ఖమ్మం కాంగ్రెస్‌ సభకు రానివ్వకుండా కార్యకర్తలను భారాస భయపెడుతోంది: పొంగులేటి

ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్‌ (Congress) నిర్వహించబోయే ‘జన గర్జన’ సభను విఫలం చేసేందుకు భారాస కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభకు రాకుండా కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే తమ మద్దతుదారులకు సంబంధించిన 1700కుపైగా వాహనాలను పోలీసులు సీజ్‌ చేసినట్టు తెలిపారు.

Updated : 02 Jul 2023 11:55 IST

ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్‌ (Congress) నిర్వహించబోయే ‘జన గర్జన’ సభను విఫలం చేసేందుకు భారాస కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభకు రాకుండా కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే తమ మద్దతుదారులకు సంబంధించిన 1700కుపైగా వాహనాలను పోలీసులు సీజ్‌ చేసినట్టు తెలిపారు.

Tags :

మరిన్ని