Congress: సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్‌ నేతలకు ప్రియాంకాగాంధీ దిశానిర్దేశం

సమన్వయంతో పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలకు ప్రియాంకాగాంధీ దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించారు. అందరికంటే ముందుగా ప్రచార బరిలో నిలవాలని పేర్కొన్నారు. 

Published : 23 Aug 2022 10:48 IST

సమన్వయంతో పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలకు ప్రియాంకాగాంధీ దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించారు. అందరికంటే ముందుగా ప్రచార బరిలో నిలవాలని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని