Punjab: వాలీబాల్ ఆడిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్..!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జలంధర్లో 'కేదాన్ వతన్ పంజాబ్ దియాన్' పేరిట నిర్వహించే ఆటల పోటీలను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ ఆటలో స్వయంగా భగవంత్ మాన్ పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాలు వాలీబాల్ ఆడి యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
Published : 30 Aug 2022 12:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..