Punjab: వాలీబాల్ ఆడిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్..!

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జలంధర్‌లో 'కేదాన్ వతన్ పంజాబ్ దియాన్' పేరిట నిర్వహించే ఆటల పోటీలను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ ఆటలో స్వయంగా  భగవంత్ మాన్ పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాలు వాలీబాల్ ఆడి యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. 

Published : 30 Aug 2022 12:45 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. తనలోని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జలంధర్‌లో 'కేదాన్ వతన్ పంజాబ్ దియాన్' పేరిట నిర్వహించే ఆటల పోటీలను సోమవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ ఆటలో స్వయంగా  భగవంత్ మాన్ పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాలు వాలీబాల్ ఆడి యువ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. 

Tags :

మరిన్ని