Raghunandan rao: 4 జిల్లాలు 8 మంది ఎమ్మెల్యేలు.. మాటకు కట్టుబడి ఉన్నా: రఘునందన్
8 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్లో ఉన్నట్లు.. తాను చెప్పిన మాట వాస్తవమేనని భాజపా నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెరాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫాంహౌజ్లో డబ్బులకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
Updated : 28 Oct 2022 20:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?