Raghunandan rao: 4 జిల్లాలు 8 మంది ఎమ్మెల్యేలు.. మాటకు కట్టుబడి ఉన్నా: రఘునందన్

8 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్‌లో ఉన్నట్లు.. తాను చెప్పిన మాట వాస్తవమేనని భాజపా నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెరాసలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫాంహౌజ్‌లో డబ్బులకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

Updated : 28 Oct 2022 20:31 IST

8 మంది ఎమ్మెల్యేలు భాజపాతో టచ్‌లో ఉన్నట్లు.. తాను చెప్పిన మాట వాస్తవమేనని భాజపా నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత తెరాసలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫాంహౌజ్‌లో డబ్బులకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని