AP News: డీఆర్‌, పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా విశ్రాంత ఉద్యోగులకు జగన్‌ ద్రోహం

జగన్‌ పాలనలో ఒకటో తేదీన పెన్షన్‌ డబ్బులు అందుకుంటామనే ఆశ విశ్రాంత ఉద్యోగులకు పూర్తిగా పోయింది. వైకాపా పరిపాలించిన ఐదేళ్లలో ఏవో కొన్ని నెలలు మినహా పెన్షన్‌ 5వ తేదీ తర్వాతే వచ్చింది.

Published : 25 Apr 2024 12:25 IST

జగన్‌ పాలనలో ఒకటో తేదీన పెన్షన్‌ డబ్బులు అందుకుంటామనే ఆశ విశ్రాంత ఉద్యోగులకు పూర్తిగా పోయింది. వైకాపా పరిపాలించిన ఐదేళ్లలో ఏవో కొన్ని నెలలు మినహా పెన్షన్‌ 5వ తేదీ తర్వాతే వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న వారికి ప్రతినెలా మందులు, ఆసుపత్రుల ఖర్చు ఉంటుంది. ఈ అవసరాల కోసం పెన్షన్‌పై ఆధారపడే విశ్రాంత ఉద్యోగులంతా జగన్‌ సర్కార్‌ వికృత పాలనలో బలైపోయారు. సమయానికి డబ్బులు అందక చాలామంది మందుల దుకాణాల్లో అప్పులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

Tags :

మరిన్ని