Munugode Bypoll: చండూరులో కార్యకర్తలతో కలిసి రాజగోపాల్‌ రెడ్డి ధర్నా

మునుగోడు ఉపఎన్నిక వేళ చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన తెరాస నేతలు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు పూర్తిగా భాజపా నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు.

Updated : 02 Nov 2022 22:33 IST

మునుగోడు ఉపఎన్నిక వేళ చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన తెరాస నేతలు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు పూర్తిగా భాజపా నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు.

Tags :

మరిన్ని