Munugode Bypoll: చండూరులో కార్యకర్తలతో కలిసి రాజగోపాల్ రెడ్డి ధర్నా
మునుగోడు ఉపఎన్నిక వేళ చండూరులోని ఆర్వో కార్యాలయం ముందు భాజపా అభ్యర్థి రాజగోపాల్రెడ్డి కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన తెరాస నేతలు ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు పూర్తిగా భాజపా నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు.
Updated : 02 Nov 2022 22:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం