AP News: పదో తరగతి పరీక్షలు.. పలు చోట్ల విద్యార్థులకు తప్పని అవస్థలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక నిమిషం నిబంధనతో.. పలు చోట్ల విద్యార్థులు కేంద్రాలకు పరుగులు తీశారు. ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలు కూడా.. కొన్ని కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు. ఆత్మకూరులో పొగతో విద్యార్థులు అవస్థలు పడగా.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వసతుల లేమి ఇబ్బందులకు గురిచేసింది.
Published : 03 Apr 2023 20:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా