Y.S.Viveka: వివేకా హత్య కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలి
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును స్వయంగా పర్యవేక్షించాంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షిస్తున్నా కేసు విచారణలో ఎలాంటి పురోగతీ లేదన్నారు. ఇక్కడ దర్యాప్తు ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నందున అవసరమైతే కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.
Published : 13 Aug 2022 12:46 IST
Tags :